ఆంధ్రప్రదేశ్‌

పిడుగు పడి వృద్ధ దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, మే 19 : పిడుగు పడి వృద్ధ దంపతులు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని ఛాయాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. ఛాయాపురం గ్రామానికి చెందిన బోయ కదిరప్ప(65), లక్ష్మీదేవి(60) దంపతులు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.