ఆంధ్రప్రదేశ్‌

పిహెచ్‌సి నిర్మాణానికి స్థలం విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి వీలుగా ఒక మహిళ స్థలాన్ని విరాళంగా అందచేశారు. దుగ్గిరాలకు చెందిన మహిళా సమాజం చైర్‌పర్సన్ జె.కుసుమ కుమారి 3 కోట్ల రూపాయలు విలువ చేసే 50 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సిఎం చంద్రబాబు నాయుడికి సోమవారం పత్రాలను అందచేశారు.