ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి అశోక్ లేలాండ్ వాహనం విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 4: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అశోక్ లేలాండ్ సంస్థ తయారుచేసిన రూ. 6 లక్షలు విలువచేసే ట్రక్కును ఆ సంస్థ అధ్యక్షుడు నితిన్‌సేథ్ సోమవారం విరాళంగా అందించారు. దోస్త్ ఫ్లస్ నమూనా ట్రక్కును ఆలయం ముందుంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, ట్రాన్స్‌పోర్ట్ డిఐ భాస్కర్‌నాయుడుకు అందించారు.