ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 7: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి 24వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 809.40 అడుగులుగా నమోదైంది పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 33.95 టిఎంసిల నీరు ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 22వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎండ తీవ్రత వద్ద 44 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోందని అధికారులు తెలిపారు.