ఆంధ్రప్రదేశ్
సీసీఎల్ఏ అనిల్చంద్ర పునేఠకు పితృ వియోగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 January 2018
విజయవాడ, జనవరి 19: ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ తండ్రి గణేష్ దత్తు పునేఠ (87) హైదరాబాద్లోని తమ స్వగృహంలో గురువారం మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సివిల్ సర్వీసుకు ఎన్నికై ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో పనిచేసి చివరిగా రాష్ట్ర ప్రభుత్వ అదనపు కమిషనర్గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. ముఖ్యంగా ఆయన భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బదరీనాథ్ దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.