ఆంధ్రప్రదేశ్‌

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.2వేల కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతం చేసేందుకు బహిరంగ మార్కెట్ ద్వారా 2వేల కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీ ద్వారా 7.9 శాతం వడ్డీతో బహిరంగ మార్కెట్, బ్యాంకుల నుండి ఈ మొత్తాన్ని రుణంగా సమీకరించనున్నారు.