ఆంధ్రప్రదేశ్‌

సీఎంను కలిసిన వసంత కృష్ణప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ గురువారం కలిశారు. గత కొంతకాలంగా ఈయన వైకాపాలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆయన్ను సీఎం వద్దకు తీసుకువచ్చారు. వైకాపాలో చేరతారన్న ప్రచార నేపధ్యంలో ఆయన సీఎంను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం ఆయనకు సూచించినట్టు తెలిసింది.