ఆంధ్రప్రదేశ్‌

ఈ నెల 8 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జిఎస్‌టి సహా ఇతర బిల్లులను ఆమోదించేందుకు ఎపి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడతారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రానందున ఈసారి అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్‌లోనే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.