ఆంధ్రప్రదేశ్‌

ఎపి మంత్రిమండలి భేటీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. నీటి ఎద్దడి, రాజధాని నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు, బందరు పోర్టు, రైతులకు రుణమాఫీ, ప్రభుత్వ పాఠశాలల్లో యోగా విధానం, ప్రత్యేక హోదా వంటి విషయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలను సిఎం ప్రకటించనున్నట్లు సమాచారం.