ఆంధ్రప్రదేశ్
ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ: రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధుకు రూ.3 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగంతో పాటు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని, సింధు కోచ్ గోపీచంద్కు రూ.50 లక్షల నగదు, ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్కు రూ.50లక్షలు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి అధ్యక్షత శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జీఎస్టీ బిల్లును కేబినెట్లో ఆమోదించి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని, ఉద్యోగుల డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాలో జమచేయాలని కేబినెట్ తీర్మానించింది. విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలతో పాటు కేంద్ర నిధులపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రివర్గం తీర్మానించింది. సెప్టెంబర్ 6 నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయించారు.