ఆంధ్రప్రదేశ్
నేడు కేంద్రమంత్రులతో బాబు చర్చలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 February 2016
విజయవాడ: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం దిల్లీ చేరుకొని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చలు జరుపుతారు. మరి కొద్దిరోజుల్లో వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న దృష్ట్యా రాష్ట్రానికి తగినన్ని ప్రాజెక్టులు సాధించేందుకు బాబు దిల్లీ యాత్ర చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.