ఆంధ్రప్రదేశ్‌

ఎపికి పోరాడే సిఎం కావాలి: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు పోరాడే ముఖ్యమంత్రి కావాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ఇక్కడ బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ, తాజాగా దిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు అక్కడ గొప్పలు చెప్పుకున్నారే తప్ప రాష్ట్రం కోసం ఏమీ అడగలేదన్నారు. ప్రధాని మోదీని బాబు కలిసినపుడు- తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదన్నారు. ఓటుకు నోటు కేసు భయంతో కెసిఆర్‌ను నిలదీసేందుకు చంద్రబాబు భయపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు.