జాతీయ వార్తలు

ముగిసిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కృష్ణా జలాల పంపకంపై ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం బుధవారం ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.రెండు రాష్ట్రాలు ప్రజెంటేషన్‌ ఇచ్చాయి.