జాతీయ వార్తలు
దిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 September 2016
దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై చర్చిచేందుకు అపెక్స్ కౌన్సిల్ బుధవారం దిల్లీలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో వాదనలు వినిపించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.