రాష్ట్రీయం

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయభాస్కర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌గా పి.ఉదయభాస్కర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయభాస్కర్‌ కాకినాడ జేఎన్‌టీయూ ఆచార్యులుగా పనిచేస్తున్నారు.