ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో కొత్తగా 3వేల ఆర్టీసీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబడ్డ బస్సుల స్థానంలో కొత్తగా 3వేల బస్సులను అందుబాటులోకి తేవాలంటూ ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం ఎపిఎస్ ఆర్టీసీ ఎండి సాంబశివరావు ఇక్కడ ముఖ్యమంత్రిని కలిశారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆక్యుపెన్సీ రేషియోను పెంచాలని సిఎం సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని బస్ స్టేషన్లను కూడా ఆధునీకరించాలని ఆయన ఆదేశించారు.