జాతీయ వార్తలు
ఉగ్రజాడలు చెరిపేశాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 September 2016
న్యూఢిల్లి:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడులు చేసిందని భారత సైన్యానికి చెందిన డిజిఎంఒ రణ్బీర్సింగ్ వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున ఈ దాడులు నిర్వహించామని, దాడులు కొనసాగుతాయని ఆయన వివిరించారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలో ప్రధానితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాడుల విషయాన్ని అటు పాక్ ప్రభుత్వానికి, సంబంధిత సైనికాధికారులకు ముందుగానే వెల్లడించామని ఆయన పేర్కొన్నారు.