జాతీయ వార్తలు

ఎపిలో నదుల అనుసంధానం భేష్:జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి నదుల అనుసంధానానికి ఎపి సిఎం చంద్రబాబు నాంది పలికారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొనియాడారు. ఇక్కడ సోమవారం జాతీయ జల వారోత్సవాల ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎపిలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిని కలగిస్తోందన్నారు. జలవనరులను పెంచేందుకు తెలంగాణ సర్కారు ప్రారంభించిన ‘మిషన్ కాకతీయ’ పథకం కూడా ఎంతో బాగుందని ఆయన ప్రశంసించారు.