జాతీయ వార్తలు

మోదీకి ధీటైన నాయకుడు రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐదేళ్ల మోదీ పాలనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మీడింయాతో మాట్లాడారు. మోదీకి థీటైన నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఎదుర్కొనే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని అన్నారు. 2017 గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ చాలా కష్టపడ్డారని అన్నారు.