తెలంగాణ

ఎటిఎంను ధ్వంసం చేసిన దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: నగదును దోచుకునేందుకు దొంగలు ఎస్‌బిహెచ్ ఎటిఎంను ధ్వంసం చేసిన సంఘటన పెబ్బేరులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎటిఎం యంత్రం తెరుచుకోనందున దొంగలు విధ్వంసం సృష్టించి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు ఎటిఎం కేంద్రాన్ని పరిశీలించి, దొంగల కోసం గాలిస్తున్నారు.