తెలంగాణ

ఆటో బోల్తాపడి ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: ఇరవై మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడగా ఓ వ్యక్తి మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ - దుప్పల్లి మధ్య బుధవారం తెల్లవారుజామున ఆటో బోల్తాపడింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.