ఆంధ్రప్రదేశ్‌

ఆటో బోల్తాపడి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: చిల్లకూరు మండలం కడివేడు వద్ద బుధవారం ఉదయం ఆటో బోల్తాపడి నలుగురు మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలున్నారు. ఇదే సంఘటనలో గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.