తెలంగాణ

మంటల్లో 50 ఆటోలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని ఆర్టీసీ బస్ డిపో వద్ద సోమవారం మంటలు వ్యాపించి 50 ఆటోలు బూడిదయ్యాయి. సమీపంలోని పొలాల వద్ద లేచిన మంటలు బస్‌డిపో వద్దకు వ్యాపించాయి. రవాణాశాఖ అధికారులు తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న 50 ఆటోలను కొంతకాలంగా డిపో వద్ద ఉంచారు. మంటలు వ్యాపించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి.