జాతీయ వార్తలు

మరాఠీయేతరుల ఆటోలను కాల్చేస్తాం: ఠాక్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మరాఠీయేతరులు నడిపే ఆటోలను నడిరోడ్డుపై తగలబెడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ అధినేత రాజ్ ఠాక్రే గురువారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో 70 శాతం మరాఠీయేతరులకు ఆటోలు నడిపేందుకు ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చిందని, వెంటనే వాటిని రద్దు చేయాలన్నారు. తమ డిమాండ్ తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరాఠీయేతరుల ఆటోల్లోంచి ప్రయాణీకులను దింపి వేసి వాటికి నిప్పుపెడతామన్నారు. ఇతర రాష్ట్రాల వారికి లైసెన్స్‌లు ఇవ్వరాదన్నారు.