ఆంధ్రప్రదేశ్‌

నగర వనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఏర్పాటుచేసిన పలు కార్య్రకమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నగర వనాన్ని ప్రారంభించారు. రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్లలో ఏర్పాటుచేసిన ఈ నగర వనంలో యోగా కేంద్రం, పిల్లల ఉద్యానవనం, బోటింగ్, పిల్లల అటవీ విజ్ఞానకేంద్రం, రాశివనం తదితర వాటిని ఏర్పాటుచేశారు. తర్వాత సీఎం చంద్రబాబు తిరుపతి టౌన్‌క్లబ్‌ నుంచి చేపట్టిన హరితర్యాలీలో పాల్గొన్నారు.