ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు విదేశీ పర్యటనలపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అధికారంలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విదేశీ పర్యటనలపై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ పర్యటనల వల్ల రూ.39 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని అధికార పక్షం ఆరోపించింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ తాము చేసిన పర్యటనల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల మందికి ఉపాధి దొరికిందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో రూ.16 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని అన్నారు.