ఆంధ్రప్రదేశ్
తిరుమల ఆలయానికి చంద్రబాబు విరాళం రూ. 20 లక్షలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 March 2016
హైదరాబాద్: నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు, తన మనవడైన దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్టుకు సోమవారం 20 లక్షల రూపాయల విరాళం అందజేశారు. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు దేవాన్ష్ను ఆశీర్వదించారు. తమ కుమారుడి తొలి పుట్టినరోజు వేడుకలను ఈరోజు సాయంత్రం నగరంలోని ప్రముఖ హోటల్లో నిర్వహించేందుకు నారా లోకేష్ దంపతులు ఏర్పాట్లు చేశారు.