రాష్ట్రీయం

ఐదు నదులను అనుసంధానిస్తాం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే తాము పోరాట పంథాను ఎంచుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని... తన రాజకీయ జీవితంలో ఎన్నో చూశానని చెప్పారు. ఐదు నదులను అనుసంధానం చేసి, మహా సంగమాన్ని ఏర్పాటు చేస్తామని... ఇది సాకారమైతే రాష్ట్రంలో కరవు అనేది ఉండదని చెప్పారు.