రాష్ట్రీయం

సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు మూడో రోజు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సులో పాల్గొన్నారు. కనెక్టివిటీ అండ్ కమ్యూనికేషన్ అంశంపై ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, సీఎం చంద్రబాబు సదస్సులో ప్రసంగిస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో సీఎంను కలిసిన మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం అందించారు.