రాష్ట్రీయం

ఎవరెన్ని కుట్రలు చేసినా పోలవరాన్ని పూర్తిచేస్తాం:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: ఎవరెన్ని కుట్రలు చేసినా పోలవరాన్ని పూర్తచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆయన సోమవారంనాడు పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగావిద్యార్థులతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడతూ పోలవరం పూర్తయితే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో నీటి కొరత అనేది ఉండదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పోలరం పూర్తికాకుండా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.