ఆంధ్రప్రదేశ్‌

క్రైస్తవులకు చంద్రన్న కానుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు నిత్యావసర సరకులను ఉచితంగా అందజేసేందుకు చంద్రన్న పేరిట ఎ.పి. ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. గిఫ్ట్ ప్యాక్‌లో కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, వంద గ్రాముల నెయ్యి, శనగపప్పు, బెల్లం, పామాయిల్ వంటివి ఉంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో క్రిస్మస్ సందర్భంగా వీటిని పంపిణీ చేస్తారు.