ఆంధ్రప్రదేశ్‌

నేడు ప్రధాని, రాష్టప్రతితో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీ చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉప రాష్టప్రతి, పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు. ఈనెల 12 నుంచి జరిగే కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా వీరిని ఆహ్వానిస్తారు. ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.