ఆంధ్రప్రదేశ్
గవర్నర్తో సిఎం చంద్రబాబు భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 August 2016
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం రాజ్భవన్లో కలిశారు. ఈనెల 12 నుంచి ఎపిలో జరిగే కృష్ణా పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా గవర్నర్ను ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా, కేంద్రం నిధులు తదితర అంశాలు కూడా వీరిమధ్య ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.