ఆంధ్రప్రదేశ్‌

ఎపికి నిధులివ్వండి: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాబోయే మూడేళ్లలో కనీసం 5వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆయన కోరారు. గత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు భర్తీ, ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన తదితర అంశాలను ఆయన జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు సిఎం వెంట ఉన్నారు.