తెలంగాణ

రూ.14.65లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గురువారం ఉదయం బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో మొత్తం 25 మంది పాల్గొనగా- రికార్డు స్థాయిలో రూ.14.65లక్షలకు స్కైలాబ్‌రెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్‌ లడ్డూ రూ.10.32 లక్షలు పలికింది. బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం పాట ప్రక్రియ 1980లో ప్రారంభమైంది.