జాతీయ వార్తలు
బెంగళూరులో రెండు జెట్ విమానాలు ఢీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 February 2019
బెంగళూరు: కర్ణాటకలోని యెలహంక ఏయిర్బేస్లో ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం చేస్తున్న రిహార్సల్స్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సూర్యకిరణ్ ఏయిరోబాటిక్స్ టీమ్కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.ఘటన సమయంలో ముగ్గురు పైలట్లు జెట్ విమానాల్లో ఉన్నట్లు సమాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది. ఈ ఘటనలో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.