జాతీయ వార్తలు
బిసిసిఐ ఎక్కడి నుంచి నీరు తెస్తోంది?: సుప్రీం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 April 2016
ముంబయి: మహారాష్టల్రో ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో 20 మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ పిచ్లను తడిపేందుకు అవసరమైన నీటిని బిసిసిఐ ఎక్కడి నుంచి తెస్తుందో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రజలు ముఖ్యమా? క్రికెట్ ముఖ్యమా? అని ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీచేసింది. 20 మ్యాచ్లకు 60 లక్షల లీటర్ల నీరు అవసరమని, అయితే బిసిసిఐకి కేవలం 22వేల లీటర్ల నీరు అధికారికంగా అందుతుందని తెలియడంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.