జాతీయ వార్తలు

జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆయన బడ్జెట్ ప్రతిపాదనను సభలో చదివి వినిపిస్తున్నారు. అంతకు ముందు బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు.