క్రీడాభూమి

ఆసియా బీచ్‌ గేమ్స్‌కు 208మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: 5వ ఆసియా బీచ్‌ గేమ్స్‌కు వెళ్లే భారత బృందాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) ప్రకటించింది. 2014లో 117మంది అథ్లెట్లను పంపిన ఐఓఏ ఈసారి అత్యధికంగా 208మంది క్రీడాకారులను పంపనున్నట్లు తెలిపింది. స్విమ్మింగ్‌, కబడ్డీ, హ్యాండ్‌ బాల్‌తో పాటు మొత్తం 13 విభాగాల్లో మన క్రీడాకారులు పాల్గొననున్నారు. సెప్టెంబరు 24న వియత్నాంలోని డనాగ్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.