తెలంగాణ

భర్తకు నిప్పంటించి హతమార్చిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యే భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడూరులో బుధవారం జరిగింది. తీవ్ర గాయాలకు లోనైన ఆ భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిద్రిస్తున్న భర్త రాముపై భార్య గంగమ్మ కిరోసిన్ కుమ్మరించి నిప్పంటించింది. దీంతో రాము సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని గంగమ్మను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.