తెలంగాణ

బైక్‌ను ఢీకొన్న లారీ: ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాలయ్య అనే వ్యక్తి తన ఇద్దరు మనవరాళ్లు స్నేహ (10), హర్షిత (8)ను స్కూల్ నుంచి బైక్‌పై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. బైక్‌పై నుంచి కిందకు పడిన వెంటనే ఇద్దరు చిన్నారులు మరణించారు.