జాతీయ వార్తలు
బీహార్ ప్రత్యేక హోదా పోరాటం ఆగదు: నితీశ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 March 2018
పాట్నా : ప్రత్యేక హోదా విషయంలో తమ పోరాటం ఆగలేదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) నేత నరేంద్ర సింగ్ నితీశ్ సమక్షంలో జేడీయూలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితీశ్ హోదా అంశంపై స్పందించారు. ‘బీహార్ ప్రత్యేక హోదా పోరాటం మేమెప్పుడు విడిచిపెట్టలేదు, హోదాపై మా పోరాటం కొనసాగుతుంది’ అని నితీశ్ స్పష్టం చేశారు.