జాతీయ వార్తలు

లోకసభలో పలు బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈరోజు లోకసభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాశ్మీర్‌కు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. కాశ్మీర్ నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. అలాగే ప్రత్యేక ఆర్థిక జోన్ల సవరణ బిల్లును మంత్రి పీయూష్ గోయల్ పెట్టారు. అలాగే ఆధార్ చట్ట సవరణ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు.