జాతీయ వార్తలు

పోలవరంపై చర్చకు అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెడి సభ్యులు డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తమ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే తీరులో ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై చర్చకు అనుమతించాలని బిజూ జనతా దళ్ సభ్యులు రాజ్యసభలో పట్టుపట్టారు. ఈ నిర్మాణంపై చర్చించటానికి అనుమతి ఇస్తామని గత వారంలో సభాధిపతి హామీ ఇచ్చారని సభ్యులు డిప్యూటీ చైర్మన్ కురియన్‌కు గుర్తు చేశారు. చర్చకైనా అనుమతించాలనీ లేని పక్షంలో సావధాన తీర్మానాన్ని ప్రతిపాదించటానికి అంగీకరించాలని బిజెడి సభ్యులు డిమాండ్ చేశారు. సమావేశాలు ముగిసే లోపుఈ అశంపై చర్చించటానికి అనుమతి ఇస్తామని కురియన్ హామీ ఇచ్చారు.