జాతీయ వార్తలు

కోర్టుకు హాజరైన అస్సాం సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాం : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ గువహటి సోమవారంనాడు పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. బాజపా నేత హిమంత బిస్వా శర్మ సీఎంపై వంద కోట్ల రూపాయల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. హిమంత శర్మ బాజపాలో చేరకముందు తరుణ్‌గొగోయ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సీఎం తనపై రెండు అవినీతి ఆరోపణలు చేసి చర్యలు తీసుకున్నారని హిమంత శర్మ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం తరుణ్ వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు.