రాష్ట్రీయం

ప్రజా సమస్యలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: తమ వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన సోమవారంనాడిక్కడ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. టీడీపీ నాయకుల అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫీయాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని అన్నారు.