జాతీయ వార్తలు

అన్ని వర్గాలకు బీజేపీ అండ: రాంమాధవ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజకీయాల కోసం టీడీపీ నేతలు బీజేపీపై బురదజల్లాలనుకుంటున్నారని, అలాంటిది జరగనివ్వమని బీజేపీ నేత రాం మాధవ్‌ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 130 కోట్ల ప్రజలకు బీజేపీ ప్రతినిధి అని, అన్ని ప్రాంతాలు, వర్గాలకు అండగా ఉంటాని రాం మాధవ్‌ అన్నారు.