జాతీయ వార్తలు
ఏపీకే ఎక్కువ విద్యాలయాలు మంజూరు: జవదేకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 June 2018
న్యూఢిల్లీ : అన్ని రాష్ర్టాల కంటే ఎక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కే విద్యాలయాలు మంజూరు చేశామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు సిలబస్ తగ్గించి సామాజిక విద్య నేర్చుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.