జాతీయ వార్తలు

డీడీసీఏలో అవినీతికి జైట్లీ బాధ్యత వహించాలి : ఎంపీ కిర్తి అజాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :డీడీసీఏలో అవినీతికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నైతిక బాధ్యతవహించాలని ఎంపీ కిర్తి అజాద్ అన్నారు. బిజెపి నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కిర్తి అజాద్ మీడియాతో మాట్లాడుతూ తనపై చర్య తీసుకోవటం పార్టీకే అప్రతిష్ట అని పేర్కొన్నారు. డీడీసీఏ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.