జాతీయ వార్తలు
కేరళ బిజెపి కార్యాలయంపై బాంబు దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 September 2016
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. బాంబులు పడిన గదిలో కార్యకర్తలు, నేతలు లేనందున అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. పై అంతస్థులో నలుగురు కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు బిజెపి కార్యాలయానికి చేరి దర్యాప్తు ప్రారంభించారు.